చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో శుక్రవారం ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తులసి, ఉసిరి చెట్లకు పూజలు నిర్వహించారు. బ్రాహ్మణ, అయ్యప్ప స్వాములకు అన్నసమారాధన ఏర్పాటు చేశారు.

