శేరిలింగంపల్లి డివిజన్ లోని ఉద్యమకారుల సమావేశం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజక వర్గం లోని ఉద్యమకారులను ఏకం చేసే క్రమంలో పలువురు ఉద్యమకారులు శేరిలింగంపల్లి డివిజన్ పరిదిలోని ఉద్యమకారులను మంగళవారం నేరుగా వెళ్లి కలిశారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే సౌజన్య, శ్రీనివాస్ తదితరులను కలిసి ఉద్యమనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఉద్యమకారులకు కనీస మర్యాద, గుర్తింపునివ్వకపోవడం విచారకరమని ఆవేదన చెందారు.ఈ కార్యక్రమంలో గంగారం సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, షేక్ జమీర్, సౌజన్య, మిద్దెల మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here