కొండా విశ్వేశ్వర్ రెడ్డికి  శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యులు భిక్షపతి యాదవ్ అభినందనలు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేసి అఖండ మెజారిటీ తో ఘనవిజయం సాధించారు.

ఈ సందర్భంగా  కొండా విశ్వేశ్వర్ రెడ్డిని తన స్వగృహంలో శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యులు బిక్షపతి యాదవ్  కలిసి అభినందనలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here