బససవలింగ మెన్స్ హెయిర్ సెలూన్ ప్రారంభం

  • నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలివ్వాలని టిఆర్ఎస్ మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకుడు మహమ్మద్ అన్వర్ షరీఫ్ పిలుపు
శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన బససవలింగ మెన్స్ హెయిర్ సెలూన్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తున్న టిఆర్ఎస్ మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకుడు మహమ్మద్ అన్వర్ షరీఫ్

నమస్తే శేరిలింగంపల్లి: దీప్తిశ్రీనగర్ పరిధిలోని శాంతినగర్‌లో బససవలింగ మెన్స్ హెయిర్ సెలూన్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకుడు మహమ్మద్ అన్వర్ షరీఫ్ హాజరై రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద యువకులకు స్వయం ఉపాధి కల్పించి ఆదుకోవాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా దోహదపడాలని పేర్కొన్నారు. నగరంలో మరిన్ని హెయిర్ సెలూన్లు ఏర్పాటు చేసేలా ఉన్నతంగా ఎదగాలన్నారు. ఉదయం 11.45 గంటలకు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో షాప్ యజమాని జంగయ్య, మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు.

హెయిర్ సెలూన్ ప్రారంభానికి వచ్చిన టిఆర్ఎస్ మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకుడు మహమ్మద్ అన్వర్ షరీఫ్ కు పూల బొకేతో స్వాగతం పలుకుతున్న షాప్ యజమాని జంగయ్య, మధుసూధన్ తదితరులు
హెయిర్ సెలూన్ ప్రారంభించిన అనంతరం షాప్ నిర్వాహకులతో మహమ్మద్ అన్వర్ షరీఫ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here