డిప్యూటీ సీఏం మల్లు భట్టి విక్రమార్కని కలిసిన కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఏం మల్లు భట్టి విక్రమార్కని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు.

పూలబొకే అందజేసి కొండాపూర్ డివిజన్ లోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాలపై చర్చించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here