నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ వాసి శ్రవణ్ చారి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ని సంప్రదించాడు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-28-at-11.13.46-AM.jpeg)
ఈ సందర్భంగా ఆయన సీఎం సహాయనిధికి దరఖాస్తు చేయించగా.. (సీఎంఆర్ఎఫ్ ఎల్వోసి) నుంచి రూ. 1 లక్ష 50 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరి పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు జగదీశ్వర్ గౌడ్ అందజేశారు.