శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు

  • స్వామివారిని దర్శించుకున్న పార్లమెంట్ వ్యవహారాలు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి

నమస్తే శేరిలింగంపల్లి: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంలో పార్లమెంట్ వ్యవహారాలు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, నరేందర్ రాఘవుల ఇతరులతోపాటు పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ స్వామి వారి కరుణ, కటాక్షాలు మనందరికీ ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. వీరిని రంగారెడ్డి జిల్లా మాజీ వైస్ చైర్మన్, బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ ఎస్.నందకుమార్ యాదవ్ సాదరంగా ఆహ్వానించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు.

లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన పార్లమెంట్ వ్యవహారాలు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, నరేందర్ రాఘవుల, రంగారెడ్డి జిల్లా మాజీ వైస్ చైర్మన్, బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ ఎస్.నందకుమార్ యాదవ్
పూజల అనంతరం దేవస్థానం ఆవరణలో..
పార్లమెంట్ వ్యవహారాలు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ని సత్కరిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here