నమస్తే శేరిలింగంపల్లి: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ సేన రెడ్డితో కలిసి యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ దుర్గం శ్రీహరి గౌడ్, మాజీ కేంద్రమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మోయిలి, పంజాబ్ పిసిసి ప్రెసిడెంట్ అమరేందర్ సింగ్ రాజా, యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్ లు జాతీయ సోషల్ మీడియా అధ్యక్షులు సుప్రియని ఎయిర్ పోర్టులో కలిసి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు కప్పర దుర్గేష్ సామ్యూల్ ఎడ్వర్డ్ , మందుల సైదులు మల్లేష్, రమేష్ పాల్గొన్నారు.