శ్రీ కృష్ణ యూత్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆద్వర్యంలో.. జగదీశ్వర్ గౌడ్ కు మద్దతుగా ప్రచారం

నమస్తే శేరిలింగంపల్లి: శ్రీ కృష్ణ యూత్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆద్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హూడ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

శ్రీ కృష్ణ యూత్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జగదీశ్వర్ గౌడ్  కు మద్దతుగా ఇంటింటి ప్రచారం

పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని,  ఇందుకు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపాలని,  హస్తం గుర్తుకు ఓటేసి జగదీశ్వర్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను స్వాధీనం చేసుకోవాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పులిపాటి శ్రీనివాస్, విష్ణువర్ధన్ రెడ్డి, మండల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here