ఆకట్టుకున్న భరతనాట్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా.. రష్మీ సచిదానందా శిష్య బృందం చేసిన భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో కళాకారులు పుష్పాంజలి, గణేశా పంచరత్న, అలరిపు, సుబ్రమణ్య కౌతం, ఆనంద నాతనం, జతిస్వరం, మార్గళి, తిల్లాన, కరంగా ఫోక్ డాన్స్ నృత్యాలు ప్రదర్శించారు. ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులలో అయిషి, అంజలి, నక్షత్ర, రిషిత, నేహా, లక్ష్మి, ఆకాంక్ష ఉన్నారు.

నృత్య ప్రదర్శనలో కళాకారుల బృందం

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here