మహిళ కోసం..

  • ఎస్ సీఎస్ సీ డిజిఎం మద్దతుతో షీ షటిల్‌ బస్
  • లింగంపల్లి ఎంఎంటిఎస్ స్టేషన్ నుండి విప్రో సర్కిల్ వరకు రాకపోకలు
  • సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో బస్ ని ప్రారంభించిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ 
సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో బస్ ని జెండా ఊపి ప్రారంభిస్తున్న సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్

నమస్తే శేరిలింగంపల్లి: మహిళా ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఎస్ సీఎస్ సీ డిజిఎం మద్దతుతో షీ షటిల్‌ను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సు లింగంపల్లి ఎంఎంటిఎస్ స్టేషన్ నుండి విప్రో సర్కిల్ వరకు రాకపోకలు సాగించనున్నది. ప్రధానంగా ఐటీ & ఐటిస్ కంపెనీలు & ఐటీ పార్క్‌ పరిసర ప్రాంత వాసులకు ఈ బస్ సేవలు అందించనున్నది. సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో బస్ ని ప్రారంభించగా.. జాయింట్ సిపి అవినాష్ మహంతి, డీసీపీ  నారాయణ నాయక్, ఎస్ సి ఎస్ సి సెక్రటరీ జనరల్ కృష్ణ ఏదుల పాల్గొన్నారు.

షీ షటిల్ బస్ ని ప్రారంభించిన అనంతరం జాయింట్ సిపి అవినాష్ మహంతి, డీసీపీ నారాయణ్ నాయక్, సెక్రెటరీ జనరల్ కృష్ణ ఎదులతో పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here