విద్యార్థులు ఉన్నతంగా రాణించడమే లక్ష్యం

  • చందానగర్ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా గదుల నిర్మాణ ప్రారంభోత్సవం
  • రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పాఠశాల అధ్యక్షుడు మూగల ప్రతాపరెడ్డి
చందానగర్ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో గదుల నిర్మాణ ప్రారంభోత్సవం పాఠశాల అధ్యక్షుడు మూగల ప్రతాపరెడ్డి, పాఠశాల బృందం

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో ఆధునీకరించిన గదుల నిర్మాణ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల అధ్యక్షుడు మూగల ప్రతాపరెడ్డి రిబ్బన్ కట్ చేసి కమిటీ రూమ్, హెచ్ఎం రూమ్, ఆఫీసు రూమ్, స్టాఫ్ రూమ్ లను ప్రారంభించారు.

ముఖ్య అతిథులకు సన్మానం

విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేలా వారిని తీర్చిదిద్దుతున్నామని, అది తమ లక్ష్యమని అన్నారు. వారిలో దాగున్న ప్రతిభను గుర్తించి వెలికి తీసేలా ప్రోత్సహిస్తున్నట్లు సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పాఠశాల ప్రెసిడెంట్ మూగల ప్రతాపరెడ్డి, సెక్రటరీ రఘునందన్ రెడ్డి, సహకార దర్శి రామచంద్రారెడ్డి, ట్రెజరర్ నాగభూషణరావు, సభ్యులు సుదీప్ రెడ్డి, గాలి రెడ్డి, ప్రేమ్ కుమార్, కిష్టయ్య పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here