భవిష్యత్తు యువతరానిదే

  • చందానగర్, నెహ్రూ నగర్ నుండి బీజీపీలో చేరిన యువకులు, స్థానిక కాలనీ వాసులు
  • పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్, నెహ్రూ నగర్ నుండి అంబూ ఆధ్వర్యంలో యువకులు, స్థానిక కాలనీ వాసులు భారీ సంఖ్యలో బిజెపి లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులను బిఆర్ఎస్ పార్టీ నట్టేటముంచిందని, కేజీతో పిజి ఉచిత విద్య లేదు.. ఇంటికో ఉద్యోగం లేదు.. నిరుద్యోగ భృతి లేదు.. కనీసం పరీక్షలు కూడా నిర్వహించడం రాని ఈ ప్రభుత్వానికి యువకుల సత్తా ఏంటో రాబోయే ఎన్నికల్లో నిరూపించాలన్నారు. పార్టీలో చేరిన వారిలో అంబు, మహేష్, భాను రాజు, మురళి, గౌస్, రవి, శివ, వారి మిత్రులు, స్థానిక కాలనీ వాసులు. కార్యక్రమంలో అనిల్ కుమార్ యాదవ్, ఆదిత్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here