రేషన్ డీలర్ల కు కమిషన్ పెంపుపై హర్షం

నమస్తే శేరిలింగంపల్లి: రేషన్ డీలర్ల కు 140 రూపాయలు 1 క్వింటాల్ కి కమిషన్ పెంచిన శుభసందర్భంగా సీఎం కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ లకు కృతఙ్ఞతలు తెలుపుతూ.. రోజు శేరిలింగంపల్లి రేషన్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా కార్యదర్శి బద్దం కొండల్ రెడ్డి, శేరిలింగం పల్లి అధ్యక్షులు పి.యాద గౌడ్, మల్లికార్జున్ యాదవ్, సంజీవ రెడ్డి, సంజీవ రెడ్డి, గోపాల్ గౌడ్, ఖాజా, నదీమ్ , ప్రవీణ్, కిషోర్ పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here