రాగం నాగేందర్ యాదవ్ కు సత్కారం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ GHMC స్టాండింగ్ కమిటీ మెంబర్ గా ఎన్నికైన సందర్భంగా ఆరంభ టౌన్షిప్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు గజమాలతో
సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, గోపాల్ యాదవ్, బసవరాజ్, అరుణ శ్రీ, నరసింహులు, దాసరి సరిత, సురేష్ నాయక్, జనార్ధన్, హరా కిషన్, మధుసూదన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, నాగరాజు, సాయిరాం, అష్రాఫ్ పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ను గజమాలతో సత్కరిస్తున్న ఆరంభ టౌన్షిప్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here