ప్రశాంత్ నగర్ శివాలయంలో ఎమ్మెల్యే గాంధీ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: మహా శివరాత్రి పర్వదినం  మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లోని శివాలయంలో వేడుకగా జరిగింది. ఈ దేవాలయంలో  కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు, పరమేశ్వరునికి అభిషేకం చేశారు.

ప్రశాంత్ నగర్ లోని శివాలయంలో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే గాంధీ, ఉప్పలపాటి శ్రీకాంత్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం అతి పవిత్ర దినమని పేర్కొన్నారు.

అభిషేకం చేస్తూ..

కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాసరి గోపి,పూర్ణచందర్ రావు, సత్యనారాయణ, శ్రీనివాస్ రావు శివ, భక్తులు, ఆచార్యులు, మరియు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here