నమస్తే శేరిలింగంపల్లి: హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ విచ్చేసిన ప్రధాన మంత్రి మోదీని రాష్ట్ర బీజేవైఎం నేత రాగిరి సాయిరామ్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పులబోకే అందించి ఘన స్వాగతం పలికారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/11/IMG-20231127-WA0000.jpg)
ఎన్నికల నేపథ్యంలో చేపడుతున్న పార్టీ ప్రచార కార్యక్రమాలకు వస్తున్న ప్రజాదరణను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు.