“మిలాద్ ఉన్ నబీ” వేడుకల్లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లింగంపల్లి విలేజ్ లో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరయ్యారు.

ముస్లిం సోదరలందరికి “మిలాద్ ఉన్ నబీ” ముబారక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ అజీమ్, అబ్దుల్ గఫర్, గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, షైక్ ముబాషీర్, షైక్ అస్లాం, మొహమ్మద్ మోయిన్, సోహెల్, మొయిస్, అజ్జస్, షైక్ అజర్, యూసఫ్, అజర్, ఫరీద్, అజస్, సమీర్, కరీం, ఇంతియాజ్, మనన్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here