సీసీ రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలించిన ఉరిటి వెంక‌ట్రావు

చందాన‌గ‌ర్‌ ‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని సిటిజెన్ కాల‌నీలో కొనసాగుతున్న సీసీ రోడ్డు ప‌నుల‌ను శ‌నివారం డివిజ‌న్ తెరాస సీనియ‌ర్ నాయ‌కుడు ఉరిటి వెంక‌ట్రావు ప‌రిశీలించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాల‌నీ కాలనీ ప్రెసిడెంట్ ముజహద్ ఖాన్, మూర్సుద్దిన్, మహమ్మద్, మోహిత్, నరేష్ కుమార్, భాస్కర్, ప్రతాప్ పాల్గొన్నారు.

రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న ఉరిటి వెంక‌ట్రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here