ఉద్యమకారులను గుర్తించండి

నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి నియోజక వర్గం లోని తెలంగాణ ఉద్యమకారులను గుర్తించకపోవడం బాధాకరమని ఉద్యమకారులు ఆవేదన చెందుతున్నారు. ఉద్యమకారులను ఏకం చేసే క్రమంలో పలువురు ఉద్యమకారులు శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఉద్యమకారులను బుధవారం నేరుగా వెళ్లి కలిశారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప లో నివసిస్తున్న భాగ్యలక్ష్మీ, కుమారి లను కలిసి ఉద్యమనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఉద్యమకారులకు కనీస మర్యాద, గుర్తింపు నివ్వకపోవడం విచారకరమని ఆవేదన చెందారు.ఈ కార్యక్రమంలో గంగారం సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, షేక్ జమీర్, మిద్దెల మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

రాజీవ్ గృహకల్పలోని ఉద్యమకారులను కలిసిన దృశ్యం

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here