కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డికి తెరాస నాయ‌కుడు గోపీ కృష్ణ స‌న్మానం

చందాన‌గ‌ర్‌‌ (నమస్తే శేరిలింగంపల్లి): చందా నగర్ డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ నాయకుడు గోపి కృష్ణ స్వగృహంలో ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిని గోపి కృష్ణ సన్మానించి అభినందనలు తెలిపారు.

కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిని స‌న్మానిస్తున్న తెరాస నాయ‌కుడు గోపీ కృష్ణ
అల్పాహార కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here