సమస్యలు పరిష్కరించాల‌ని ఎమ్మెల్యే గాంధీకి వినతి

నమస్తే శేరిలింగంపల్లి: హాఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హుడా‌ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని టీఆర్‌ఎస్‌ డివిజన్ యువజన అధ్యక్షుడు జి.రోహిత్‌ ముదిరాజ్‌ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కోరారు. సమస్యలను పరిష్కరించి హఫీజ్ పేట్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. ఆయన వెంట శ్రీనివాస్‌ ఉన్నారు.

ప్రభుత్వ ‌విప్ ఆరెకపూడి గాంధీ ని కలిసిన రోహిత్ ముదిరాజ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here