ఇంజినియం వ‌ర‌ల్డ్ స్కూల్‌లో ముగ్గుల పోటీలు

బీరంగూడ‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీరంగూడ‌లోని ఇంజినియం వ‌ర‌ల్డ్ స్కూల్‌లో శ‌నివారం ముగ్గుల పోటీల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆర్‌సీ పురం కార్పొరేట‌ర్ పుష్ఫ న‌గేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ముగ్గుల పోటీల్లో విజేత‌ల‌కు ఆమె బ‌హుమ‌తుల‌ను అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాఠ‌శాల డైరెక్ట‌ర్ సౌజ‌న్య‌, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల త‌ల్లిదండ్రులు పాల్గొన్నారు.

రంగ‌వ‌ల్లిక‌ల‌ను తీర్చిదిద్దిన మ‌హిళ‌లు
విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తున్న ఆర్‌సీ పురం కార్పొరేట‌ర్ పుష్ఫ న‌గేష్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here