ప‌ట్ట‌భ‌ద్రుల ఓటు హక్కుకు మిరియాల రాఘవరావు, ప్రీతమ్ దరఖాస్తు

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ కి కొత్తగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేయాలని ఫాం -18 ప‌త్రాల‌ను మిరియాల‌ రాఘవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిరియాల రాఘవ రావు, చందానగర్ టీఆర్ఎస్ యువనేత మిరియాల ప్రీతమ్ లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రీతమ్ మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని అన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న పట్టభద్రులు విధిగా ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

ఫాం 18 ప‌త్రాల‌ను డీసీ సుధాంష్‌కి అంద‌జేస్తున్న మిరియాల రాఘ‌వ‌రావు, ప్రీత‌మ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here