ఆకట్టుకున్న మానస ది మూవ్ మెంట్ ఆఫ్ మెలోడి భరతనాట్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో మానస ది మూవ్ మెంట్ ఆఫ్ మెలోడి భరతనాట్యం ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. వలివేటి సిస్టర్స్ సృజన, కీర్తి శిష్య బృందం సభ్యులు చేసిన భరత నాట్యం ప్రదర్శన పలువురిని ఆలోచింపజేశాయి. అంతకు ముందు మాస్టర్ రేవంశ్ కుమార్ వేణువు కచేరిలో కీర్తనలను,అన్నమాచార్యకీర్తనలను ఆలపించారు. భరతనాట్య ప్రదర్శనలో భాగంగా శ్లోకామాల, అలరిపు, నటేశ కౌతం, జగదానందకారకా, తిల్లాన అంశాలను సురభి, డాక్టర్ కావ్య, రితిక, తశ్వి, రోహిత్ రావు, శ్రేష్ఠ, కృతిక రెడ్డి లు ప్రదర్శించి అందరిని మెప్పించారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here