రూ. 2.32 లక్షలకు గణేశుని లడ్డూను దక్కించుకున్న దాత్రినాథ్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ అంబేద్కర్ నగర్ లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు బుధవారం ముగిశాయి. గణపతి లడ్డును హఫీజ్ పేటకు చెందిన ఎన్ఎంజీ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు నిమ్మల ధాత్రినాథ్ గౌడ్ వేలం పాట ద్వారా రూ. 2.32 లక్షలకు కైవసం చేసుకున్నాడు. ఉత్సవ కమిటీ సభ్యులు ధాత్రినాథ్ గౌడ్ ను ఘనంగా సత్కరించి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కేశవ, ఉపాధ్యక్షుడు ధన్ రాజ్, ప్రధాన కార్యదర్శి జ్ఞాని, సంయుక్త కార్యదర్శి హరిబాబు, కమిటీ ప్రముఖ్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రూ.2.32 లక్షలకు లడ్డును కైవసం చేసుకున్న దాత్రినాథ్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here