నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి హరికృష్ణ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
శేరిలింగంపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.