కంది జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటర్ నమోదు

పట్టభద్రులకు ఫామ్ 18 పత్రాలను అందజేస్తున్న కంది జ్ఞానేశ్వర్

హఫీజ్ పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కంది జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో గంగారం గ్రామంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటు హక్కు ప్రాధాన్యతపై స్థానిక పట్టభద్రులకు జ్ఞానేశ్వర్ అవగాహన కల్పించారు. వారికి ఫామ్ 18 పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ సభ్యులు జి.రవికుమార్, నాయకులు ప్రవీణ్ కుమార్, హరీష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here