మాదాపూర్ డివిజన్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం: గంగల

మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ లను సన్మానిస్తున్న గంగల నర్సింహ యాదవ్, రాధాకృష్ణ యాదవ్

శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.రవికుమార్ యాదవ్ ను సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంగల నర్సింహ యాదవ్, టిపిసిసి సెక్రెటరీ గంగల రాధాకృష్ణ యాదవ్ ల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవికుమార్ యాదవ్ సరికొత్త భాద్యతలతో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి మంచిరోజులు రావడం ఖాయం అన్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో రవికుమార్ యాదవ్ నేతృత్వంలో మాదాపూర్ డివిజన్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here