హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి

  • కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ హాఫీజ్ పెట్ డివిజన్ హుడా కాలనీ వద్ద హాఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ పూజితా జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

హాఫీజ్ పెట్ డివిజన్ హుడా కాలనీ వద్ద ప్రచారంలో హాఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ పూజితా జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్.జి.రంజిత్ రెడ్డికి సంపూర్ణ మద్దతుగా నిలవాలని, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here