‘మానసిక ఆరోగ్యం’పై అవగాహన

నమస్తే శేరిలింగంపల్లి: ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని కెనరీ ద స్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ జీవితంలో ‘మానసిక ఆరోగ్యం’ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.

చిన్న పిల్లలు నిర్వహించిన ఉదయం అసెంబ్లీ వారి సొంత మాటలలో విభిన్న భావోద్వేగాలను పలికించింది. తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోస్క్కో వర్క్‌షాప్ సెషన్ నిర్వహించగా… భావోద్వేగ మేధస్సు ప్రాముఖ్యతను నొక్కి వక్కాణించారు. పాఠశాల ప్రిన్సిపాల్ లిడియా క్రిస్టినా పాల్గొని మానసిక ఆరోగ్యం పై అవగాహన కలిగించారు. మానసిక ఒత్తిడిని తగ్గించే మార్గాలు, ఆవశ్యకత గురించి విద్యార్థులకు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here