బాలాజీ నగర్ సెక్షన్ ఆఫీస్ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: 76వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బాలాజీ నగర్ సెక్షన్ ఆఫీస్ ఆవరణలో ఐ ఎన్ టి యు సి 327 యూనియన్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ & సైబర్ సిటీ సర్కిల్ ప్రెసిడెంట్ కే. వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రావి, వేప మొక్కలను నాటారు.

77వ స్వాతంత్ర దినోత్సవాలకు స్వాగతం చెప్తూ రావి, వేప అనుసంధానమైన మొక్కలను నాటామని, నేటితో 77 మొక్కలు నాటినట్లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here