ప్రభుత్వ ఖాతాల సంఘం ప్రారంభ సమావేశం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రభుత్వ ఖాతాల సంఘం తొలి సమావేశం శాసనమండలి కమిటీ సమావేశ మందిరంలో జరిగింది. PAC కమిటీ ఛైర్మన్ ఆరెక‌పూడి గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కమిటీ సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, రేవూరి ప్రకాష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, యన్నం శ్రీనివాస రెడ్డి, రామారావు పవార్, అహ్మద్ బిన్ అబ్దుల్ బలాల, కూనంనేని సాంబశివరావు, టి జీవన్ రెడ్డి, టి భాను ప్రసాద్ రావు, యల్ రమణ, సత్యవతి రాథోడ్, అకౌంటెంట్ జనరల్ పి. మాధవి, శాసన మండలి కార్యదర్శి డా. వి. నరసింహాచార్యులు హాజర‌య్యారు.

స‌మావేశంలో పాల్గొన్న PAC కమిటీ ఛైర్మన్ ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here