పీఏసీ చైర్మన్ గాంధీకి ఎమ్మెల్యే స‌త్యం శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజా పద్దుల కమిటీ ( PAC) చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయ‌న‌ నివాసంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మర్యాదపూర్వకంగా కల‌సి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, రవీందర్ రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శోభన్, కాశీనాథ్ యాదవ్, MD. ఇబ్రహీం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీకి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న ఎమ్మెల్యే మేడిప‌ల్లి స‌త్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here