గ‌ణ‌ప‌తి పూజ‌లో పాల్గొన్న ర‌వికుమార్ యాద‌వ్

మియాపూర్, సెప్టెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ గ్రామంలోని శ్రీ హనుమాన్ ఆలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా నెలకొల్పబడిన విఘ్నేశ్వరుడి పూజలో గ్రామ పెద్దలతో కలిసి బీజేపీ శేరిలింగంపల్లి ఇంచార్జ్ మారబోయిన రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదాన్ని వ‌డ్డించారు.

గ‌ణ‌ప‌తికి పూజ‌లు చేసిన ర‌వికుమార్ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here