అన్నపూర్ణా దేవి అవ‌తారంలో ద‌ర్శ‌న‌మిచ్చిన అమ్మ‌వారు

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్ డివిజన్ ప‌రిధిలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మ‌వారు భ‌క్తుల‌కు అన్నపూర్ణా దేవి అవతారంలో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ సంద‌ర్బంగా అమ్మ‌వారికి హోమం, కుంకుమార్చన నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం యాదవ్, కమిటీ సభ్యులు శ్రవణ్ కుమార్, కుమార్, ఆర్ రవి కుమార్, నరసింహ, దినేష్, ఆలయ పండితులు, భక్తులు పాల్గొన్నారు.

అన్నపూర్ణా దేవి అవ‌తారంలో ద‌ర్శ‌న‌మిస్తున్న అమ్మ‌వారు
అమ్మ‌వారి పూజ‌ల్లో పాల్గొన్న భ‌క్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here