హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గంగారం విలేజ్ లో దేవల్ యాదవ్ ఆధ్వర్యంలో గణనాధుడి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు.
బోయిని మహేష్ యాదవ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబీసీ మోర్చా, వెంకట్, బాలకృష్ణ, అజయ్ యాదవ్, సత్య జీత్ పాల్గొన్నారు.
– నమస్తే శేరిలింగంపల్లి