వినాయకుడికి కార్పొరేటర్ ఉప్పలపాటి పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎనక్లేవ్, శ్రీ రంగాపురం , అరబిందో కాలనీలలో వినాయక చవితి పర్వదినాన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు కాలనీల మండపల నిర్వాహకులు, స్థానిక నాయకులు, వివిధ కాలనీల వాసులు, పలు కాలనీల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here