మియాపూర్ డివిజన్ లో టిఆర్ఎస్ జయకేతనం

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కె.రాఘవేందర్ రావు పై 2201 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు. శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ తన ప్రధాన అనుచరుడైన ఉప్పలపాటి శ్రీకాంత్ కు ఈ డివిజన్ నుండి అవకాశం కల్పించి డివిజన్ పై ప్రత్యేక దృష్టి సారించి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఈ డివిజన్ ఎన్నికల పూర్తి ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి.

టిఆర్ఎస్-ఉప్పలపాటి శ్రీకాంత్-9735
బీజేపీ-కె.రాఘవేందర్ రావు- 7534
కాంగ్రెస్-ఇలియాజ్ షరీఫ్-1642
టిడిపి-బొందలపాటి సుధాకర్ 1076
ఎంసిపిఐ యు-మురళి కృష్ణ-625
తోటీరెడ్డి సంతోష్ రెడ్డి-23
కన్నా శ్రీనివాస్-07
NOTA – 313
చెల్లనివి- 186
మొత్తం పోలైన ఓట్లు 21141

మెజారిటీ: 2201

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here