నమస్తే శేరిలింగంపల్లి: మదీనగూడ లో నూతనంగా ఏర్పాటు చేసిన విశ్వాస్ పెట్ క్లినిక్ ను గురువారం చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రెడ్డి రఘునాథ్ రెడ్డి, మియాపూర్ ఇన్ స్పెక్టర్ వెంకటేష్ సామల తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లినిక్ నిర్వాహకులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2021/06/IMG-20210624-WA0059-1024x576.jpg)