బ‌స్తీ వాసుల సమస్యలను పరిష్కరిస్తున్నాం: కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చందానగర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ ప‌రిధిలోని వేమన వీకర్ సెక్షన్ బ‌స్తీలో కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పర్యటించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వేమన వీకర్ సెక్షన్ లో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం అని తెలిపారు. సీసీ రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయ‌ని, 15 రోజుల్లో పనులు మొదలుపెడతామ‌ని, మిగిలిన డ్రైనేజీ సమస్యల‌ను కూడా త్వరగా పరిష్కరిస్తాం అని అన్నారు. ఆమె వెంట రమేష్, మల్లేష్, మౌలాలి, జ్యోతి, సునీత, మీనా తదితర బ‌స్తీవాసులు ఉన్నారు.

వేమన వీకర్ సెక్షన్ బ‌స్తీలో డ్రైనేజీ స‌మ‌స్య‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
బ‌స్తీవాసుల‌తో మాట్లాడుతున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here