నమస్తే శేరిలింగంపల్లి: మియపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న యూజీడీ పైపులైన్ పనులను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. డివిజన్ లోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2021/09/IMG-20210909-WA0030.jpg)