శ్రీరాంనగర్ లో మొక్కలు నాటిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని‌ శ్రీరాంనగర్ లో నిర్వహించిన‌ పట్టణ‌ ప్రగతి కార్యక్రమంలో‌ స్థానిక కార్పొరేటర్ రాగం‌ నాగేందర్ యాదవ్ అధికారులు, స్థానికులతో కలిసి పాల్గొన్నారు. హరితహారం లో భాగంగా మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన‌ బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, శ్రీరామ్ నగర్ కాలనీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, సెక్రటరీ క్రాంతి, శేఖర్, బెయిగ్ సాహెబ్, గోపినగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, రవికిరణ్, వెంకటేశ్వర రావు, బసవ శంకర్, దుర్గ ప్రసాద్, వెంకటేశ్వర రావు, ఏఈ సునీల్ , వాటర్ వర్క్స్ ఏఈ యాదగిరి, శానిటేషన్ సిబ్బంది కృష్ణ, అచ్యుత్, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.

శ్రీరాం‌ నగర్ లో మొక్కలు నాటుతున్న శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here