నానక్ రాం గూడలో యూజీడీ పనులను పరిశీలించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నానాక్ రాం‌ గూడలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, ఏఈ కృషవేణి తో కలిసి నూతనంగా నిర్మిస్తున్న యూజీడీ పైపులైన్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నానక్ రామ్ గూడలో ఇదివరకు ఉన్న డ్రైనేజీ పైప్ లైన్ కూరుకుపోవడంతో కొత్త పైప్ లైన్ పనులను వేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ కృషవేణి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షుడు తిరుపతి, సీనియర్ నాయకులు మీన్ లాల్, శివ సింగ్, ఉదయ్ సింగ్ , ధనరాజ్ సింగ్ , అరవింద్ సింగ్ , రాజు సింగ్ , విశాల్ సింగ్ , ప్రసాద్ ,సంతోష్ సింగ్ , ప్రకాష్ సింగ్, శంకేష్ సింగ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

యూజీడీ ‌పనులను పరిశీలిస్తున్న గచ్చిబౌలి ‌కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here