వార్తలుస్పాట్ న్యూస్ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిసిన మంజుల రఘునాథ్ రెడ్డి By admin - December 5, 2020 FacebookTwitterPinterestWhatsApp చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసి ఎన్నికలలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొందిన మంజుల రఘునాథ్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి ధన్యవాదాలు తెలుపుతున్న మంజుల రఘునాథ్ రెడ్డి Advertisement