చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసి ఎన్నికలలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొందిన మంజుల రఘునాథ్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2020/12/man-1-1024x485.jpg)
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసి ఎన్నికలలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొందిన మంజుల రఘునాథ్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.