శేరిలింగంప‌ల్లి జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా కౌశ‌ల్ స‌మీర్‌

శేరిలింగంప‌ల్లి‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల కో ఆర్డినేట‌ర్‌గా ఏఐసీసీ కార్య‌ద‌ర్శి మ‌ధుయాష్కీ గౌడ్‌, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా టీపీసీసీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కౌశ‌ల్ స‌మీర్‌లు నియామ‌క‌మ‌య్యారు. ఈ మేర‌కు పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ సంద‌ర్భంగా స‌మీర్ మాట్లాడుతూ త‌న‌పై ఉన్న నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వహిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని తెలియజేశారు.

కౌశ‌ల్ స‌మీర్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here