శేరిలింగంపల్లి, మే 31 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన కైమా రెస్టారెంట్ ను సిడబ్ల్యూసి మెంబర్, ఎఐసిసి జనరల్ సెక్రటరీ బికే హరిప్రసాద్, బిజెపి మాజీ మంత్రి సునీల్ కుమార్, తల్వార్ సుమన్, టిపిసిసి నాయకుడు మాదు సత్యం గౌడ్, డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్, కర్ణాటక యూత్ కాంగ్రెస్ నాయకులు పవన్ సాలియన్, అన్విత్ కటిల్, పూజారి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.