గుడ్ల ధ‌న‌ల‌క్ష్మి ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ జ‌న్మ‌దిన వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను గురువారం ఘ‌నంగా నిర్వహించారు. తెరాస నాయ‌కురాలు, గుడ్ల ధ‌న‌ల‌క్ష్మి చారిట‌బుల్ ట్ర‌స్ట్ చైర్ ప‌ర్స‌న్ గుడ్ల ధ‌న‌లక్ష్మి ఆధ్వ‌ర్యంలో గాంధీ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా భారీ కేక్‌ను క‌ట్ చేశారు. అనంత‌రం గుడ్ల ధ‌న‌ల‌క్ష్మి ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయ‌న‌కు ఆమె వెంక‌టేశ్వ‌ర స్వామి జ్ఞాపిక‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆరెక‌పూడి గాంధీ మాట్లాడుతూ.. త‌న‌పై అభిమానులు, కార్య‌క‌ర్త‌లు చూపుతున్న ఆద‌రాభిమానాల‌కు కృత‌జ్ఞుడ‌న‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తెరాస నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

భారీ కేక్‌తో జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్న దృశ్యం
జ‌న్మ‌దిన కేక్‌ను గుడ్ల ధ‌న‌ల‌క్ష్మితో క‌లిసి క‌ట్ చేస్తున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి వెంక‌టేశ్వ‌ర స్వామి జ్ఞాపిక‌ను అంద‌జేస్తున్న గుడ్ల ధ‌న‌ల‌క్ష్మి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here