కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకుని మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్, సుభాష్ చంద్రబోస్ నగర్, ప్రకాష్ నగర్, ఓల్డ్ హఫీజ్ పేట్, సాయి నగర్ లలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాల్లో‌ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్ర గుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు సాంబశివ రావు, ముక్తార్, సత్యనారాయణ, రామకృష్ణ, అంకా రావు, సలీం, కనక మామిడి వెంకటేష్ గౌడ్, ఉమాదేవి, నరేష్, సంజు, శ్రీధర్, వెంకట్ రెడ్డి, ప్రసాద్, సాయి కృష్ణ గౌడ్, శ్రీనివాస్, రాంచందర్, పితాని లక్ష్మి, రాజు, ప్రసాద్, సర్వార్, ప్రసాద్, రవి, మహిందర్, శ్రీనివాస్, పితాని శ్రీనివాస్, మల్లా రెడ్డి, వీరారెడ్డి, రాజేష్, శ్రీనివాస్, అనిల్ కుమార్ కావూరి, ప్రకాష్ రెడ్డి, ప్రభాకర్, రఘు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక పూజల్లో ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here