గ‌ణ‌నాథుల‌కు మాజీ కౌన్సిల‌ర్ సునీత ప్రభాక‌ర్ రెడ్డి పూజ‌లు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని చందాన‌గ‌ర్ డివిజ‌న్‌లో ప‌లు ప్రాంతాల్లో నెల‌కొల్పిన గ‌ణ‌నాథుల‌ను చందాన‌గ‌ర్ మాజీ కౌన్సిల‌ర్ సునీత ప్రభాక‌ర్ రెడ్డి ద‌ర్శించుకున్నారు. చందాన‌గ‌ర్‌లోని విద్యాన‌గ‌ర్ కాల‌నీ, చందాన‌గ‌ర్‌, పాపిరెడ్డి కాల‌నీల్లో ఆమె గ‌ణ‌నాథుల‌ను ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కొండవీటీ ప్రభాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, మాజీ కూన్సిలర్ రామస్వామి యాదవ్, చంద్ర మౌళి పాల్గొన్నారు.

పూజ‌ల్లో పాల్గొన్న మాజీ కౌన్సిల‌ర్ సునీత ప్రభాక‌ర్ రెడ్డి

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here